బీజేపీ పార్టీ భోరజ్ మండల అధ్యక్షుడిగా గాజుల సన్నీ
బీజేపీ పార్టీ భోరజ్ మండల అధ్యక్షుడిగా గాజుల సన్నీ *జైనథ్ మండల కార్యవర్గ సమావేశంలో ఎన్నిక చిత్రం న్యూస్, జైనథ్: ప్రధాని నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పరిపాలన పైన బీజేపీ జైనథ్ మండల కమిటీ కార్యవర్గ సమావేశం నిరాల గ్రామంలో నిర్వహించారు. రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ ఎల్టి అశోక్ రెడ్డి, ఆదిలాబాద్ అసెంబ్లీ కన్వీనర్ భోయర్ విజయ్, బీజేపీ జైనథ్ మండల అధ్యక్షులు లోక కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. భోరజ్ మండల అధ్యక్షులుగా గాజుల సన్నీని...