ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కూటమి నాయకులు.
చిత్రం న్యూస్,అమరావతి: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్, మంత్రి పొంగూరు నారాయణ ఇతర మంత్రులు, పెద్దాపురం శాసనసభ్యులు శ్రీ నిమ్మకాయల చినరాజప్ప , ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.