Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం 

కాకినాడను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తాం  *ఎంపీ సానా సతీష్ బాబు చిత్రం న్యూస్, కాకినాడ:  కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కొప్పవరంలోని ఎంపీ సానా సతీష్ బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీ, బీజేపీ జిల్లా నాయకుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, టీడీపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే వర్మలు...

Read Full Article

Share with friends