Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే నల్లమిల్లి కుటుంబం

చిత్రం న్యూస్, తిరుపతి:
తిరుపతిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామిని నల్లమిల్లి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అనపర్తి శాసననసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మహాలక్ష్మి దంపతులు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి సతీమణి నల్లమిల్లి సత్యవతి,యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి సుమేఘ దంపతులు,నల్లమిల్లి సనాతని,ప్రముఖ పారిశ్రామికవేత్త ఆవుల గిరి ప్రకాష్ రెడ్డి సుమల దంపతులు,ఆవుల మనీష్ రెడ్డి,కొయ్యాలమూడి శ్రీనివాస్ ప్రసాదిని దంపతులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img