Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమరుల త్యాగాలు మరువలేనివి

అమరుల త్యాగాలు మరువలేనివి చిత్రం న్యూస్, శంకరపట్నం : శంకరపట్నం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు అమరవీరులను స్మరించుకుంటూ జాతీయ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలు మరువలేని అన్నారు.

Read Full Article

Share with friends