వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కాంగ్రెస్ ఇంచార్జి ప్రణవ్ బాబు
చిత్రం న్యూస్, హుజురాబాద్:
హుజురాబాద్ లోని స్కూల్ గ్రౌండ్ మైదానంలో నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ బాబు వాకింగ్ ట్రాక్ ను ప్రారంభించారు. 700 నుంచి 800 మీటర్ల వాకింగ్ ట్రాక్ సంబంధించిన ప్రదేశమును వాకింగ్ చేసుకుంటూ పక్కనే ఉన్న గ్రంథాలయమును కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, వాకర్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇతరులు ప్రజాసంఘాల నాయకులు ,అందరూ పాల్గొన్నారు.