అనారోగ్యంతో వార్డ్ మెంబర్ మృతి
చిత్రం న్యూస్, ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని మాజీ వార్డ్ మెంబర్ బోగే కనకమ్మ అనారోగ్యంతో మృతిచెందింది. గత రెండు నెలల నుండి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు . బాధిత కుటుంబాన్ని మాజీ సర్పంచ్ ఆకుల మహేందర్, మాజీ వార్డ్ మెంబర్లు పరామర్శించారు.