Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తరోడ వాగులో గలంతైన దత్తు మృతదేహం లభ్యం

తరోడ వాగులో గల్లంతైన దత్తు మృతదేహం లభ్యం చిత్రం న్యూస్, భోరజ్: జైనథ్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లాండే దత్తు భోరజ్ మండలం తరోడ వాగులో మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్ పై వెళ్తుండగా వాగు ఉధృతికి గల్లంతయిన విషయం విధితమే... పోలీసులు జాలర్లతో కలిసి గాలింపు చర్యలు చేపట్టగా గురువారం ఉదయం పూసాయి వాగులో మృతదేహం లభ్యమయ్యింది.  మృతుడికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read Full Article

Share with friends