Logo
LIVE
హోం ఆరోగ్యం తెలంగాణ సినిమా క్రీడలు బిజినెస్
✖ Close హోం

ఈనెల 28న జీలకుంట లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

ఈనెల 28న జీలకుంట లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు 

*మండల వ్యవసాయ అధికారి భాస్కర్

చిత్రం న్యూస్, ఓదెల: ఈ నెల 28న పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం లోనీ జీలకుంట గ్రామం లో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి భాస్కర్ ఒక ప్రకటన లో తెలిపారు. ఈ కార్యక్రమం లో కూనారం వ్యవసాయ పరిశోధన స్థానం నుండి శాస్త్రవేత్తలు రానున్నారని,  రైతులకు వ్యవసాయం సూచనలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం బుధవారం రోజు ఉదయం 8.00 గం కి జీలకుంట గ్రామ పంచాయతీ దగ్గర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఓదెల మండల రైతులు అధిక సంఖ్యలో పాల్గొని సాగులో సమస్యల పరిష్కారం , నూతన వ్యవసాయ పద్ధతులు విత్తనాల గురించి తెలుసుకోవాలన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments

-Advertisement-

spot_img