కాంగ్రెస్ లోకి తెలంగాణ రాష్ట్ర, జిల్లా మాదిగ జేఏసీ నేతలు
కాంగ్రెస్ లోకి తెలంగాణ రాష్ట్ర, జిల్లా మాదిగ జేఏసీ నేతలు పార్టీలోకి ఆహ్వానించిన టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని చిలుకూరి లక్ష్మి గార్డెన్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ మాదిగ జేఏసీ రాష్ట్ర, జిల్లా నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ ఎస్సీ విభాగం వైస్ చైర్మన్ దుర్గం శేఖర్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ...