Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ 

ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్  చిత్రం న్యూస్ బాసర : నిర్మల్ జిల్లా ఎన్‌ఎస్‌యూఐ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా జంగం శశిధర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకట స్వామి, జాతీయ లీగల్ సెల్ కన్వీనర్ ఎం.డి. అక్బర్, అరవింద్ కుమార్ యాదవ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమక్షంలో జంగం శశిధర్‌కు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జంగం శశిధర్‌ను నాయకులు ఘనంగా సన్మానించి,...

Read Full Article

Share with friends