Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెస్రం నాగేశ్వర్ రావుకు సన్మానం 

 ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మెస్రం నాగేశ్వర్ రావుకు సన్మానం  చిత్రం న్యూస్, జైనథ్: విద్యాబోధనలో విశేష సేవలు అందిస్తూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల పురోగతికి కృషి చేస్తున్న జైనథ్ గ్రామానికి చెందిన మెస్రం నాగేశ్వర్ రావు కు ‘ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’ లభించింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, డీవైఎస్ఓ దయానంద్ రెడ్డి తదితరులు పూలమాల, శాలువాతో...

Read Full Article

Share with friends