Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి 

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి  చిత్రం న్యూస్, భోరజ్ :  ఆదిలాబాద్ జిల్లా భోరజ్  మండలం పెందల్వాడ గ్రామంలో  పావడే సునీత-రాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, వార్డు సభ్యుడు చుక్కబొట్ల సతీష్, మాజీ ఉప సర్పంచి నాగుల సంపూర్ణ నరేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్టి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే  పాయల్ శంకర్ చొరవతో...

Read Full Article

Share with friends