ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి చిత్రం న్యూస్, భోరజ్ : ఆదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం పెందల్వాడ గ్రామంలో పావడే సునీత-రాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇల్లును బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎల్టి అశోక్ రెడ్డి, వార్డు సభ్యుడు చుక్కబొట్ల సతీష్, మాజీ ఉప సర్పంచి నాగుల సంపూర్ణ నరేష్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎల్టి అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చొరవతో...