Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా చిత్రం న్యూస్ బాసర :  వినాయక ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల అన్నారు.  సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రానున్న వినాయక ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, జిల్లా ఎస్పీ జానకి షర్మిల తో కలిసి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..అన్ని మతాల పండుగలు...

Read Full Article

Share with friends