Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గాంధీభవన్‌లో ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్వాగతం పలికిన దుర్గం శేఖర్

గాంధీభవన్‌లో ఏఐసీసీ నేత కొప్పుల రాజుకు స్వాగతం  పలికిన దుర్గం శేఖర్  * ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం చిత్రం న్యూస్ , హైదరాబాద్: గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు, జార్ఖండ్ కాంగ్రెస్ ఇంఛార్జి కొప్పుల రాజు హాజరయ్యారు. టీపీసీసీ ఎస్సీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కొప్పుల రాజుకి ఘన...

Read Full Article

Share with friends