ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు – మాజీ ఎంపీ సోయం బాపురావు
ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు - మాజీ ఎంపీ సోయం బాపురావు చిత్రం న్యూస్, ఆదిలాబాద్: ప్రజా ప్రభుత్వం వేయి రోజుల పాలన అద్భుతమని మాజీ ఎంపీ, రాజ్ గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. గత 10 సంవత్సరాలలో BRS ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం వేయి...