Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

దళితులను కించపరిచేలా వ్యవహరించిన బీజేపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ నేతల డిమాండ్

దళితులను కించపరిచేలా వ్యవహరించిన బీజేపీ నేతపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి : కాంగ్రెస్ నేతల డిమాండ్ చిత్రం న్యూస్, బేల:  రాం లీలా మైదానంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సభ ముగిసిన అనంతరం, అక్కడ 'శుద్ధీకరణ' పేరిట యజ్ఞం నిర్వహించి దళితుల మనోభావాలను దెబ్బతీసిన ఉత్తరాఖండ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ భావజాలంతో దళితులను కించపరిచేలా వ్యవహరించిన...

Read Full Article

Share with friends