Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి 

గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కృషి  చిత్రం న్యూస్, బాసర: గ్రామాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు అధిక ప్రాధాన్యమిస్తోందని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బాసర మండలంలోని దొడాపూర్, కిర్గుల్-బి, గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపనలు చేశారు. నిర్మల్ జిల్లా బాసర మండల పరిధిలో దోడాపూర్‌ గ్రామంలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఫంక్షన్ హాల్‌కు భూమిపూజ చేశారు. అనంతరం కిర్గుల్-బి గ్రామంలో రూ.45 లక్షలతో చేపట్టనున్న మహిళా...

Read Full Article

Share with friends