Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలి :  మాజీ మంత్రి జోగు రామన్న

అమిత్ షా వ్యాఖ్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు స్పష్టత ఇవ్వాలి :  మాజీ మంత్రి జోగు రామన్న చిత్రం న్యూస్, ఆదిలాబాద్: సీసీఐ పరిశ్రమ పునఃప్రారంభం అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో సుభాష్‌నగర్‌లో జరుగుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని జోగు రామన్న సందర్శించారు. దీక్ష 12వ రోజుకు చేరుకోగా,...

Read Full Article

Share with friends