Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: సుహాసిని రెడ్డి

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: సుహాసిని రెడ్డి చిత్రం న్యూస్, బేల: గత ఏడాది పెన్ గంగా నది వరదల్లో నష్టపోయిన రైతులకు ఇప్పటివరకు పరిహారం అందలేదని బీజేపీ రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి ఆరోపించారు. బుధవారం బేలలో రైతులతో సమావేశమైన ఆమె, "గత డిసెంబర్‌లో జీవో ఇచ్చి నిధులు మంజూరు చేసినా ఆరు నెలలైనా రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం" అని విమర్శించారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి...

Read Full Article

Share with friends