గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్
గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: ఎమ్మెల్యే పాయల్ శంకర్ చిత్రం న్యూస్, సాత్నాల: గ్రామాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక నిధులు: మంజూరు చేస్తుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. వీబీ జీరాంజీ పథకం నిధులు రూ:20 లక్షలతో సాత్నాల మండలం దౌన, గ్రామ పంచాయతీ భవన నిర్మాణ కోసం ఆదివారం పూజా కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సైద్పూర్ గ్రామంలో మహిళా సమాఖ్య భవన నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....