లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి
లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి: 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి చిత్రం న్యూస్, పెద్దాపురం: సెప్టెంబర్ 12న జరిగే నేషనల్ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని,రాజీ మార్గమే రాజ మార్గమని 7వ అదనపు జిల్లా జడ్జి ఎన్. సరస్వతి అన్నారు. పెద్దాపురం కోర్టు హాల్ లో శుక్రవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న యాక్సిడెంట్, సివిల్, క్రిమినల్ కేసులు వంటివి పరిష్కరిస్తారని తెలిపారు. పరిష్కార కేసులు: రాజీ...