Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనుమానాస్పదంగా చిరుత మృతి

చిత్రం న్యూస్, చంద్రాపూర్: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా సిందేవాహి అటవీ క్షేత్రం నవర్గావ్_పెండ్రి రోడ్డు పక్కన మూడేళ్ల చిరుతపులి అనుమానస్పదంగా మృతిచెందింది. గ్రామస్తులకు ఉదయం నీరసంగా కనిపించిన చిరుతపులి లేచి నడిచేందుకు ప్రయత్నించి అక్కడే కుప్పకూలింది. చిరుత మృతిపై అటవీశాఖ అధికారులు ఆరాతీస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మృతికి కారణాలు తెలియనుంది.  

Read Full Article

Share with friends