Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం

గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే టీజీబీ లక్ష్యం * వెన్నంపల్లిలో నూతన శాఖ ప్రారంభం * 'మన గ్రామం - మన అభివృద్ధి' 'పేరిట గ్రామసభ * కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ చిత్రం న్యూస్, సైదాపూర్ ప్రతినిధి: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ) నిరంతరం కృషి చేస్తోందని కరీంనగర్ రీజినల్ మేనేజర్ కత్తి శ్రీనివాస్ అన్నారు. వెన్నంపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీజీబీ బ్రాంచ్‌ను ఆయన ముఖ్య అతిథిగా హాజరై...

Read Full Article

Share with friends