జొన్న,శనగ పంటలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా
జొన్న,శనగ పంటలు కొనుగోలు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా * రైతులకు మద్దతుగా మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్ఎస్ నేతలు చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని సిర్సన్న, కొబ్బయి గ్రామాల రైతులు జొన్న, శనగ పంటలు కొనుగోలు చేపట్టాలని కోరుతూ 353బీ జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. దాదాపుగా రెండు గంటల వరకు రైతులు ధర్నా చేపట్టడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ స్థంభించింది. సంఘటన స్థలానికి పోలీసులు...