జైనథ్లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’
జైనథ్లో భక్తిశ్రద్ధలతో ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ చిత్రం న్యూస్, జైనథ్: ధర్మ ప్రచారంలో భాగంగా ‘శ్రీరామకోటి లిఖిత మహాయజ్ఞం’ కార్యక్రమం జైనథ్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు . ఆదిలాబాద్ టీచర్స్ కాలనీకి చెందిన ఏ.ఎం. ఉమాశంకర్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం జైనథ్లోని చారిత్రాత్మక లక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉమాశంకర్ మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ రామనామాన్ని చేరవేయడమే ఈ...