రాంపూర్ (టి)లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా
రాంపూర్ (టి)లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ: పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్, కలెక్టర్ రాజర్షి షా చిత్రం న్యూస్, భోరజ్: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం భోరజ్ మండలం రాంపూర్ (టి) గ్రామంలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పాయల్ శంకర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథులుగా హాజరై, లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హులైన...