Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్.సరోజన రెడ్డి 

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సరోజన రెడ్డి  చిత్రం న్యూస్, బాసర:  దళారుల నుంచి రైతులను రక్షించి వారికి మద్దతు ధర కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని బాసర మండలం కీర్గుల్(బి)గ్రామ సర్పంచ్ తినేట్ల సరోజన రెడ్డి అన్నారు. గ్రామంలో శుక్రవారం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ (బి) గ్రామానికి చెందిన ఎక్కువ మంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేయడం జరిగిందని...

Read Full Article

Share with friends