Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సర్కార్ బడిలో పిల్లల్ని చేర్పించాలి: సర్పంచ్ మధుప్రీతి  * కీర్గుల్ (కె ) గ్రామంలో బడిబాట కార్యక్రమం  చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్ ( కె ) గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలను పెంచే లక్ష్యంతో ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. బుధవారం  సర్పంచ్ మధు ప్రీతి, గ్రామపంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి, ప్రిన్సిపల్ ప్రవళిక , భవాని, అంగన్వాడీ టీచర్ ఈశ్వర బాయి, ఉపాధ్యాయులు కీర్గుల్ (కె...

Read Full Article

Share with friends