మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్
మహిళా బిల్లు విషయంలో మోదీ సర్కార్ది కుట్ర: డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ చిత్రం న్యూస్,ఆదిలాబాద్: పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డా. నరేష్ జాదవ్ విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళా బిల్లు చట్టం ముసుగులో 131 సవరణలతో డీలిమిటేషన్, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ చట్టం తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ అసలు...