ముందుగానే వికసించిన మే పుష్పం
ముందుగానే వికసించిన మే పుష్పం చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: పత్రి సంవత్సరం మే లో వికసించే మే పుష్పం ఈ సంవత్సరం ఎండలు ఎక్కువగా ఉండటం వలన ఏప్రిల్ నెలలోనే వికసించింది. నగరంలోని ఎల్లమ్మ గుట్టలో నివాసముండే రిటైర్డ్ ప్రభుత్వ హెడ్ మాస్టర్ మాడవేడి పవన్ కుమార్ స్వగృహంలోని పూల కుండీ లో ఆదివారం రెండు మే పుష్పాలు వికసించాయని ఆయన తెలిపారు. ఈ విషయం తెలిసిన కాలనీ వాసులు పుష్పాలను ఉత్సాహంగా తిలకిస్తున్నారని ఆయన...