Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

శనగ పంట కొనుగోలు చేయాలని రైతుల ధర్నా: మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు  చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేల సబ్ మార్కెట్ యార్డులో గత 15 రోజుల నుంచి ప్రభుత్వం రైతుల శనగపంట కొనుగోలు చేయకపోవడంతో శనివారం రైతులు ధర్నా చేపట్టారు.మండల బీఆర్ఎస్ నాయకులు రైతులకు మద్దతుగా 353బీ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సతీష్ పవార్ మాట్లాడుతూ మండలంలో రైతులు 5,600 ఎకరాలల్లో శనగ...

Read Full Article

Share with friends