Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి: అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి: అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: వేసవి సీజన్ దృష్ట్యా తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, పత్రి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా నిరంతరం పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఇలా తిపాఠి అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాకూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్.డబ్ల్యూ.ఎస్ ఏఈలు, ఎం.పీ.ఓ లు,...

Read Full Article

Share with friends