మొక్కజొన్న సబ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మార్క్ ఫెడ్ ఎండీ ని కలిసిన ఎమ్మెల్యేలు పవార్ రామారావు పటేల్, అనిల్ జాదవ్ చిత్రం న్యూస్, బాసర: మొక్కజొన్న రైతుల పంటను ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తామని, ఈపాటికి అన్ని మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. శుక్రవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు ఆయన హైదరాబాద్ లో మార్క్ ఫెడ్ ఎండీ శ్రీనివాస్ రెడ్డిని కలిసిన సందర్భంగా మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గంలో ఎక్కువ...