సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం
సిద్ధాపూర్ రిజర్వాయర్ నిధులపై పోచారం ఆగ్రహం *ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: బాన్సువాడ ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతు సమస్యల విషయంలో మరో సారి తన కట్టుబాటును చాటుకున్నారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులకు ప్రభుత్వం నిధులు మం జూరు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు జీవనాడిగా నిలిచే ఈ ప్రాజెక్ట్ ఆలస్యం కావడం పట్ల...