Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిఘా నేత్రం..నేర నియంత్రణకు మార్గం

ఇచ్చోడలో 40 సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఎస్పీ అఖిల్ మహాజన్ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లాలోని ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 40 సీసీటీవీ కెమెరాలను ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల అదుపులో సీసీటీవీ కెమెరాలు 'మూడో కన్ను'గా నిరంతరాయంగా పని చేస్తాయని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, వ్యాపార సంస్థల వద్ద...

Read Full Article

Share with friends