Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ!

జైనథ్ కీర్తిని రాష్ట్రస్థాయిలో చాటిన వైష్ణవి: ఇంటర్ ప్రథమ సంవత్సరంలో అద్భుత ప్రతిభ! చిత్రం న్యూస్,జైనథ్: మండల కేంద్రానికి చెందిన గాతాడే వైష్ణవి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఫలితాల్లో సంచలనం సృష్టించింది. బైపీసీ (BiPC) విభాగంలో 440 మార్కులకు గాను 438 మార్కులు సాధించి జిల్లా టాపర్‌గా నిలిచింది. జైనథ్ గ్రామానికి చెందిన గాతాడే అనిల్ కుమార్తె వైష్ణవి చిన్నప్పటి నుండి చదువులో ఎంతో చురుగ్గా ఉండేది. తాజాగా విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో తన ప్రతిభతో అగ్రస్థానంలో...

Read Full Article

Share with friends