Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంబేద్కర్, బౌద్ధ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి: దుర్గం ట్రస్ట్ చైర్మన్  దుర్గం శేఖర్

చిత్రం న్యూస్, ఆదిలాబాద్:  ఆదిలాబాద్ పట్టణం కైలాష్ నగర్ లోని అశోక బుద్ధ విహార్ లో మే 1న నిర్వహించే బౌద్ధ పూర్ణిమ ( వైశాఖ పూర్ణిమ ), డా.బీ. ఆర్ అంబేద్కర్ జయంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పిలుపునిచ్చారు.ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గం ట్రస్ట్ కార్యాలయంలో జయంతులకు సంబంధించిన గోడ ప్రతులను దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్ పలువురు తో కలిసి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన...

Read Full Article

Share with friends