Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జాతీయ స్థాయిలో మెరిసిన ఆదిలాబాద్ కుర్రాడు: ‘వీరగాథ 5.0’లో రిషాంత్ అద్భుత ప్రతిభ

జాతీయ స్థాయిలో మెరిసిన ఆదిలాబాద్ కుర్రాడు: ‘వీరగాథ 5.0’లో రిషాంత్ అద్భుత ప్రతిభ చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మారుమూల పల్లె నుంచి వెళ్లిన ఓ విద్యార్థి తన కవిత్వంతో దేశ రాజధానిని ఆకర్షించాడు. కేంద్ర రక్షణ శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘వీరగాథ 5.0’ పోటీలలో గాదిగూడ మండలం బుద్ధమహర్ గూడ గ్రామానికి చెందిన రిషాంత్ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. సైనికుల త్యాగాలను, వారి వీరత్వాన్ని కళ్లకు కట్టినట్లుగా రిషాంత్ రాసిన కవిత్వం అందరినీ ఆకట్టుకుంది. ఈ ప్రతిభను...

Read Full Article

Share with friends