Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : జిల్లాలో శనివారం రాత్రి కురిసిన అకాల వర్షంతో నష్టపోయిన రైతులకు తమ కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఎవరు అధైర్యపడొద్దని నిజామాబాద్ రూరల్ నియోజవర్గ శాసనసభ్యులు డా.ఆర్.భూపతి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షం కారణంగా సంభవించిన నష్టనివారణ తక్షణ చర్యల నిమిత్తం ఇప్పటికే రెవెన్యూ,విద్యుత్, వ్యవసాయ శాఖల అధికారులతో ఫోన్లో మాట్లాడి పలు ఆదేశాలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో అకాల వర్షం,గాలివాన...

Read Full Article

Share with friends