Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సెల్ ఫోన్ కోసం హ‌త్య‌.. నిందితుడిని రిమాండ్ కి త‌ర‌లింపు

నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న కామారెడ్డి ఏఎస్పీ చైతన్య రెడ్డి చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో:  సెల్ ఫోన్ కోసం తోటి కూలీనే హ‌త్య చేసి ప‌రారైన నిందితుడిని ప‌ట్టుకొని శ‌నివారం అరెస్ట్ చేసే రిమాండ్ కి త‌ర‌లించిన‌ట్టు కామారెడ్డి స‌బ్ డివిజ‌నల్ ఏఎస్పీ చైత‌న్య‌రెడ్డి తెలిపారు. సంఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఆమె మీడియాకి వెల్ల‌డించారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో గత ఫిబ్రవరిలో సంచలనం సృష్టించిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం మొబైల్ ఫోన్, నగదు...

Read Full Article

Share with friends