Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సక్రమంగా అమలు చేయాలి: కలెక్టర్ అభిలాష అభినవ్ 

చిత్రం న్యూస్, నిర్మల్ : జిల్లాలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్దేశిత ప్రణాళిక ప్రకారం కొనసాగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి రోజున గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో, గ్రామ, వార్డు సభలను నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని,...

Read Full Article

Share with friends