Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్ షిప్ ప్రారంభం 

చిత్రం న్యూస్, జైనథ్: విద్యార్థులు కేవలం పుస్తక జ్ఞానానికి పరిమితం కాకుండా ప్రాక్టికల్ నైపుణ్యలను పెంపొందించుకోవలని జైనథ్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాము సూచించారు. కళాశాలలో వృత్తి విద్య సమ్మర్ ఇంటర్నషిప్ -2026 ను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ..పరిశ్రమలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు దోహదపడుతుందని వృత్తి విద్య అధ్యాపకుడు సయ్యద్ సబ్దార్ అజీజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఓసీయన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ యజమాని మహేష్, ఫ్యాకల్టీ వినోద్ పారిక్, పాల్గొన్నారు.

Read Full Article

Share with friends