Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం 

చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా నిధులను విడుదల చేసి, అన్నదాతలకు అండగా నిలిచిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి నాయకులు ఘనంగా క్షీరాభిషేకం నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో నిర్వహించిన ఈద్ మిలాద్-ఉన్-నబి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్, బాసర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామ్మయి రమేష్, ఇతర ముఖ్య నాయకులకు ఘనంగా స్వాగతం పలికారు....

Read Full Article

Share with friends