Chitram news
Newspaper Banner
Date of Publish : 23 March 2026, 9:12 pm Editor : Chitram news

రక్తదానం చేసి..మానవత్వం చాటుతూ 

చిత్రం న్యూస్, బైంసా : ఆపదలో ఉన్నవారికి రక్తం అవసరమైనప్పుడు వెంటనే స్పందించి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు నిర్మల్ జిల్లా చాక్పెల్లి కి చెందిన ఎస్. కె. అస్లం. భైంసా జి డి ఆర్ హాస్పిటల్ లో భూమాబాయి అనే పేషెంట్ కు ఏ ప్లస్ రక్తం కావాలని అనగానే వెంటనే స్పందించి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు. రక్తదానం చేసిన ఆయనకు కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

<img class="aligncenter wp-image-5557 size-full"src=https://chitramnews.com/wp-content/uploads/2026/03/3958e92009bc40ddb4a9035dd59af409-3.jpg alt="" width="914" height="733" /