Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర ట్రిపుల్ ఐటీ అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలి

*విద్యార్థి మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి  *అసెంబ్లీ లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ చిత్రం న్యూస్, ముథోల్: 2014వ సంవత్సరం నుండి బాసర ట్రిపుల్ ఐటీ లో జరిగిన అవినీతి అక్రమాలపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన ట్రిపుల్ ఐటీ సమస్యలపై మాట్లాడారు. అధికారుల నిర్లక్ష్యం మూలంగానే ట్రిపుల్ ఐటీ విద్యార్థి తేజస్విని మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని...

Read Full Article

Share with friends