Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతు భరోసా నిధులు విడుదల చేసేవరకు పోరాడతాం 

బీఆర్ఎస్  యువ నాయకులు సతీష్ పవార్  చిత్రం న్యూస్ బేల: కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా విషయంలో  పూటకోమాట మాట్లాడుతుందని, ఈ ప్రభుత్వం మాటల్లో తప్ప చేతుల్లో ఏ పథకాలు పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని బీఆర్ఎస్ యువ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అధ్యక్షతన, గ్రంథాలయ జిల్లా మాజీ చైర్మన్...

Read Full Article

Share with friends