Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

బాసర్‌లో టెక్ సందడి: అంతఃప్రజ్ఞ 2K-26 ఘనంగా ప్రారంభం

చిత్రం న్యూస్, బాసర : భారతదేశంలోనే అతిపెద్ద గ్రామీణ సాంకేతిక ఉత్సవంగా విఖ్యాతి గాంచిన అంతఃప్రజ్ఞ 2K-26 యొక్క మొదటి రోజు మార్చి 13న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ బాసరలో అసాధారణమైన ఉత్సాహంతో ప్రారంభమైంది. వేలాది మంది విద్యార్థులతో ప్రారంభోత్సవ వేడుక సాయంత్రం 7:00 గంటలకు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్  ఏ.గోవర్ధన్ అధికారికంగా ప్రారంభించారు. వేదికపై ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ ఇ. మురళీ ధర్శన్, ఫ్యాకల్టీ...

Read Full Article

Share with friends